BREAKING
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం!
www.ntodaynews.com

​పాడి గేదెల పెంపకం పథకానికి దరఖాస్తు గడువు పెంపు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 Apr, 2026 - 11:23 AM
41 వీక్షణలు

​పాడి గేదెల పెంపకం పథకానికి దరఖాస్తు గడువు పెంపు

మంచిర్యాల : జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం (ఎస్సీ కార్పొరేషన్) ద్వారా 2025–26 ఆర్థిక సంవత్సరానికి పాడి గేదెలు పెంపకం పథకానికి మంచిర్యాల జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతి, యువకులు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పెంచినట్లు జిల్లా షెడ్యూల్డు కులముల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ సిహెచ్ దుర్గాప్రసాద్ శనివారం తెలిపారు. అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ లేదా ఆహార భద్రతా కార్డు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రంతో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, అలాగే పశుగ్రాసం పెంచడానికి కనీసం 10 గుంటల భూమి కలిగి ఉండాలన్నారు. అర్హులు ఈ నెల 23వ తేదీలోపు ఆన్ లైన్ వెబ్ సైట్ (https://tgobmms.cgg.gov.in ) లో దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు పత్రాలను మండలం లేదా మున్సిపాలిటీలో అందజేయాలని ఆయన కోరారు