BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

​పాడి గేదెల పెంపకం పథకానికి దరఖాస్తు గడువు పెంపు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 Apr, 2026 - 11:23 AM
84 వీక్షణలు

​పాడి గేదెల పెంపకం పథకానికి దరఖాస్తు గడువు పెంపు

మంచిర్యాల : జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం (ఎస్సీ కార్పొరేషన్) ద్వారా 2025–26 ఆర్థిక సంవత్సరానికి పాడి గేదెలు పెంపకం పథకానికి మంచిర్యాల జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతి, యువకులు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పెంచినట్లు జిల్లా షెడ్యూల్డు కులముల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ సిహెచ్ దుర్గాప్రసాద్ శనివారం తెలిపారు. అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ లేదా ఆహార భద్రతా కార్డు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రంతో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, అలాగే పశుగ్రాసం పెంచడానికి కనీసం 10 గుంటల భూమి కలిగి ఉండాలన్నారు. అర్హులు ఈ నెల 23వ తేదీలోపు ఆన్ లైన్ వెబ్ సైట్ (https://tgobmms.cgg.gov.in ) లో దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు పత్రాలను మండలం లేదా మున్సిపాలిటీలో అందజేయాలని ఆయన కోరారు