BREAKING
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం!
www.ntodaynews.com

​రిటైర్డ్ కార్మికుల ప్రమాద బీమాపై స్పష్టత ఇవ్వాలి: సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం డిమాండ్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
09 Jun, 2026 - 03:59 PM
85 వీక్షణలు

మంచిర్యాల: సింగరేణి రిటైర్డ్ కార్మికులకు వర్తించే ప్రమాద బీమాపై బ్యాంక్ అధికారులు, సింగరేణి యాజమాన్యం మరియు జాతీయ కార్మిక సంఘాలు వెంటనే స్పష్టత ఇవ్వాలని సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాలలో జరిగిన ఒక సమావేశంలో వారు మాట్లాడుతూ, రిటైర్డ్ కార్మికులకు రూ. 50 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం ఈ ప్రమాద బీమా సదుపాయం అసలు కల్పిస్తున్నారా లేదా అనే విషయంపై తీవ్రమైన సందిగ్ధత నెలకొందని, దీనివల్ల పదవీ విరమణ పొందిన కార్మికుల్లో తీవ్ర ఆవేదన మరియు గందరగోళం వ్యక్తమవుతోందని పేర్కొంటూ, ఈ విషయంలో సంబంధిత వర్గాలు తక్షణమే స్పష్టత ఇవ్వాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు