BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

రోడ్లు మరమ్మతులు చేయాలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ పి. అయూబ్ ఖాన్...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Jul, 2026 - 08:05 PM
6 వీక్షణలు

రోడ్లు మరమ్మతులు చేయాలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ పి. అయూబ్ ఖాన్...

అన్నమయ్య జిల్లా.పుంగనూరు

గత కొద్ది సంవత్సరాలుగా రోడ్లు దుర్భరంగా మారి నిత్యం ప్రమాదాలకు నిలయంగా ఏర్పడడంతో ప్రమాదాలు సంభవించి పలువురు ప్రాణాలు సైతం కోల్పోతున్నారని పుంగనూరు పట్టణానికి చెందిను ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ పి. అయూబ్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. పుంగునూరు బెంగుళూరు ప్రధాన రహదారి దుర్భరంగా మారిన రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో పలుమార్లు అధికారులకు విన్నవించుకున్న ప్రయోజనం శూన్యముని ఆయన అన్నారు. గతంలో స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పుంగునూరు నియోజకవర్గంలో ప్రముఖ దేవస్థానం బోయకొండకు నిత్యం కర్ణాటక నుంచి వేలాదిమంది వాహనాల్లో తరలివస్తుంటారు. రోడ్లు దుర్గంగా ఉండడంతో వాహన దారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్ల నిర్మాణం ప్రారంభించేంతవరకు ఆయన ఆమరణ నిరాహార దీక్ష విరమించే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా అన్నారు. ఆమరణ నిరాహార దీక్షకు పలువురు సంఘీభావం తెలిపారు.