BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 03:17 PM
131 వీక్షణలు

 తమిళనాడు రాజకీయాల్లో సంచలనం… రెండు చోట్ల విజయ్ పోటీ!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ కీలక ప్రకటన చేసి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.

టీవీకే (TVK) పార్టీ అధ్యక్షుడిగా ఆయన తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ, తానే స్వయంగా రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించారు. చెన్నైలో నిర్వహించిన భారీ సభలో మాట్లాడుతూ, పెరంబూర్ మరియు తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేస్తూ, తమ పార్టీ ప్రజల ఆశలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని విజయ్ తెలిపారు. ఎన్నికల ముందు ఈ నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.

 ఒకేసారి రెండు చోట్ల పోటీ చేయడం ద్వారా విజయ్ భారీ రాజకీయ సందేశం ఇవ్వాలని చూస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.