www.ntodaynews.com
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను పరామర్శించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పరామర్శించారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇద్దరూ కొద్దిసేపు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.