BREAKING
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు.
www.ntodaynews.com

నటుడు బాలకృష్ణ తొందరగా కోలుకోవాలని పూజలు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
27 Jul, 2026 - 10:01 PM
10 వీక్షణలు

నటుడు బాలకృష్ణ తొందరగా కోలుకోవాలని పూజలు..

అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం 

చౌడేపల్లి..

చౌడేపల్లి పట్టణంలో వెలసివున్న, దక్షిణ భారతదేశంలోనే ఏకశిలా ద్వజస్థంభం కలిగిన ఏకైక దేవస్థానం శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి వారి దేవస్థానం

ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం ఇక్కడ 11,22,44 రోజులు ఎవరైతే అనారోగ్యం తో బాధపడుచున్నారో వారి పేరున అఖండ ధీపారాధన చేయిస్తారో వారు వెటనే కోలుకుంటారని భక్తుల నమ్మకం

చాలా వరకు ఇలాంటి సఃఘటనలు జరిగాయి, ఎందరో ప్రముఖులు ఈ దేవస్థానాన్ని దర్శించుకున్నారు

ఈ నేపత్యంలో ఈ మద్య కాకినాడ లో సినిమా షూటింగ్ లో నటుడు నందమూరి బాలకృష్ణ గాయపడటం జరిగింది.

ఆయన త్వరగా కోలుకోవాలని ఆలయ విశిష్టతను తెలుసుకున్న నందమూరి బసవ తారకం సేవా ట్రస్ట్ కర్ణాటక, నందమూరి తారకరామారావు పేదల బడుగు సేవా ట్రస్ట్ పుంగనూరు వారి ఆద్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నటుడు బాలకృష్ణ తొందరగా కోలుకోవాన్నారు.

44 రోజులు అఖండ దీపారాధన ముగింపు రోజున బాలకృష్ణ సతిమణి వసుందర హాజరౌతారని తెలియజేశారు.

ఈకార్యక్రమంలో సదరు ట్రస్ట్ అధ్యక్షులు బాలకృష్ణ, అప్పిరెడ్డి, స్థానిక తెలుగుదేశం నాయకులు బోయకొడ సుబ్బు, కళ్యాణ్, కుమార్ రెడ్డి పాల్గొన్నారు.