BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీవారి కళ్యాణోత్సవం

తెలంగాణ
16 Feb, 2026 - 09:53 AM
164 వీక్షణలు
శ్రవణ నక్షత్రం సందర్భంగా నేడు శ్రీవారి కళ్యాణోత్సవం NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్ర రాజు శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మనక్షత్రం ‘శ్రవణ నక్షత్రం’ సందర్భంగా పుంగనూరు టిటిడి పరిధిలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి విశేషార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఉత్సవమూర్తులకు సాయంత్రం 7.00 గంటల నుండి 9.00 గంటల వరకు కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ కళ్యాణోత్సవానికి రామచంద్ర యాదవ్ ఉభయదారులుగా వ్యవహరించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. బ్రహ్మోత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ కళ్యాణోత్సవం అనంతరం ఈ నెల 23-02-2026 నుండి నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల గోడపత్రికలు, ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తెలిపారు. #Punganur #TTDTemple #SrivaruKalyanam #AnnamayyaDistrict #TempleNews #SpiritualEvent #Brahmotsavam Follow us on Website Facebook Instagram YouTube