BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

తెలంగాణ శాసనసభకు ముగ్గురు ప్రభుత్వ విప్‌ల నియామకం

తెలంగాణ
/ హైదరాబాద్
19 Mar, 2026 - 07:19 PM
321 వీక్షణలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ముగ్గురు సభ్యులను ప్రభుత్వ విప్‌లుగా నియమిస్తూ బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి  ఈ ఉత్తర్వు (G.O.Ms.No.42) వెలువడింది. ​ ప్రభుత్వ విప్ లు గా చింతకుంట విజయ రమణ రావు, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్యే  మార్చి 18, 2026 నుండి తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. సభలో క్రమశిక్షణను పర్యవేక్షించడం మరియు పార్టీ ఆదేశాలను (విప్) అమలు చేయడంలో వీరు కీలక పాత్ర పోషించనున్నారు. ​ఈ మేరకు తెలంగాణ గెజిట్‌లో నోటిఫికేషన్ ప్రచురించాలని సంబంధిత విభాగాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శాసనసభ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నియామకాలు దోహదపడనున్నాయి.