BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ
/ హైదరాబాద్
13 Apr, 2026 - 03:25 PM
242 వీక్షణలు

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల 

జూన్ 15 నుండి పరీక్షలు

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఊరటనిస్తూ, పాఠశాల విద్యాశాఖ 'తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (జూన్ 2026 నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు టెట్ చైర్మన్ మరియు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ అధికారిక షెడ్యూల్‌ను ప్రకటించారు.
​ఏప్రిల్ 15 నుండి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని,
​అభ్యర్థులు ఈ ఏప్రిల్ 15వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తు రుసుమును కూడా ఇదే గడువులోగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.. వెబ్‌సైట్‌లో సమాచార బులెటిన్ ఏప్రిల్ 15న అందుబాటులోకి రానుంది. ఈ పరీక్షలను ​జూన్ 15 నుండి 30 వరకు కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో పరీక్షలు రెండు స్టేషన్లో నిర్వహించనున్నారు. మొదటి సెషన్  ఉదయం 9.00 నుండి 11.30 వరకు, ​రెండవ సెషన్ మధ్యాహ్నం 2.00 నుండి 4.30 వరకు ఉంటాయని తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను జూన్ 9వ తేదీ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టెట్ దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులకు తలెత్తే సందేహాల నివృత్తి కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. పని దినాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాలకు అభ్యర్థులు https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు కోరారు.